తండ్రి చనిపోయిన తరువాత కన్న తల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చెర్పించాడు.వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధశ్రమానికి నెల నెల కట్టేవాడు.ఖాళీ దొరికినప్పుడు తనకు మనస్సు పుట్టినప్పుడు ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు.అలా కొన్ని ఏళ్ళు గడిచాయి, ఒక రోజు ఆశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది. మీ అమ్మకు బాగోలేదు చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది. మీరు వెంటనే రండి అని. తల్లి తన శక్తినంత కూడ ధీసుకొని బాబు! నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది?తల్లి చేతిలో చేయ్యేసి చెప్పమ్మ ....అన్నాడు కొడుకు. నాయనా ! ఈ ఆశ్రమములో ఫ్యాన్లు పెట్టించు, ఒక్కటి కూడా లేదు, ఆహారం పాడవకుండా ఫ్రిజ్ కూడా కొను కొన్ని రోజులు నేను తినకుండా పడుకున్నాను,అన్నది తల్లి,
"అమ్మ! ఇన్ని రోజుల నుండి ఇక్కడ వున్నావు కదా నేను చాల సార్లు నిన్ను చూడడానికి వచ్చాను కదా ఎప్పుడు చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెపుతున్నావు అని అడిగిండుు, బాబు:- నేను ఎలాగో వేడిని ఆకలిని బాధను తట్టుకున్నారాా కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే తట్టుకోలేవురా నాన్నా ! అని చేప్పింది.కన్న తల్లి తండ్రులను వృధాశ్రమములో చేర్పించె కొడుకులకు అంకితం నచ్చితే నలుగురికి పంపించండి.కొందరైనా మారుతారు అని నమ్మకంతో
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...